Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్చ్... రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:17 IST)
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.
 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా ఆదివారం కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-10 తేడాతో ఓడిపోయింది. మొదటి గేమ్‌లో సింధు పోరాటపటిమతో చాలా శ్రమించిన మారిన్ రెండో గేమ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి దూకుడు ముందు సింధు నిలబడలేక పోయింది. 
 
ఫలితంగా కరోలినా మారిన్ 21-19, 21-10 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి, స్వర్ణ పతకం సొంతం చేసుకుని, ఛాంపియన్‌గా నిలిచింది. వరల్డ్ మూడో ర్యాంకర్ సింధు గత ఏడాదిలాగే ఈ సారి కూడా రజత పతకంతో సరిపెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments