పశ్చిమ బెంగాల్ డబుల్స్ నెం.1 ర్యాంకర్.. త్రినాంకుర్ మృతి

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (11:07 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్ (26) దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డబుల్స్ నెం.1 ర్యాంకర్ అయిన నాగ్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉన్న త్రినాంకుర్, షెడ్లో పనిచేస్తున్న తరుణంలో విద్యుత్ షాక్‌తో మరణించాడు. హై టెన్షన్ కరెంట్ తీగలు తగలడంతో.. ఆయన కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. 
 
ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో మృతి చెందాడు. చిన్ననాటి నుంచి బ్యాడ్మింటన్ పై ఆసక్తి పెంచుతున్న త్రినాంకుర్, పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. త్రినాంకుర్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments