Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్-భారత జోడీ అదుర్స్

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:17 IST)
Chirang
దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చాడ్విక్, చిరాగ్, మలేషియా జోడీతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత జోడీ 21-14, 21-17తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జోడీ 21-14, 21-17తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జోడీకి చుక్కలు చూపించింది. తద్వారా తొలి రౌండ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments