Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కరోనా సెగ: క్వారంటైన్‌లోకి 72 మంది క్రీడాకారులు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:07 IST)
Australia Open
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కరోనా సెగ తగిలింది. ఈ ఓపెన్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని తీసుకువచ్చిన చార్టెడ్ విమానంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. దీంతో మొత్తం 72 మంది క్రీడాకారులను క్వారంటైన్‌కు తరలించారు. ఫలితంగా ఈ క్రీడాకారులంతా హోటళ్లలో తమకు కేటాయించిన గదుల్లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సివస్తుంది. దీంతో వారు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం కూడా అవకాశం లేదు. 
 
ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు దోహా నుంచి వచ్చిన విమానంలోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అదేవిమానంలో వచ్చిన మరో 58 మంది ప్రయాణికులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇక మిగతా క్రీడాకారుల కోసం సింగపూర్, లాస్ఏంజెలెస్ నుంచి కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మొత్తం 15 చార్టెడ్ ఫ్లైట్స్ క్రీడాకారులు, అధికారులు, ఇతర సిబ్బందిని తీసుకొని ఆస్ట్రేలియా రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం
Show comments