Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో పసిడిని సాధించిన భారత హాకీ జట్టు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (19:24 IST)
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తాజ‌ాగా సాధించిన ఈ ప‌త‌కంతో మొత్తం పురుషుల జ‌ట్టు నాలుగు గోల్డ్ మెడ‌ల్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 
 
అంతేగాకుండా ఈ గెలుపుతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అర్హత సాధించింది. ఇక ఆసియా హాకీ టోర్నీల్లో ఇప్పటివరకు భారత్ 1966, 1998, 2014లో కూడా స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments