Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AsianGames2018 : తొలిరోజు గురితప్పని భారత షూటర్లు

ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (13:07 IST)
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు బోణీ కొట్టారు.
 
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది. 
 
అపూర్వీ చండీలా, రవి కుమార్‌లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఈ పోటీలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments