Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AsianGames2018 : తొలిరోజు గురితప్పని భారత షూటర్లు

ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (13:07 IST)
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు బోణీ కొట్టారు.
 
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది. 
 
అపూర్వీ చండీలా, రవి కుమార్‌లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఈ పోటీలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments