Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్...

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:56 IST)
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితురాలైన సైనా.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె పార్టీలో చేరడంతో ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం కనిపించవచ్చని పలువురు బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సైనా.. ప్లే గేమ్ నుంచి పొలిటికల్ గేమ్‌లోకి అడుగుపెడుతుంది. 
 
బీజేపీ జనరల్ సెక్రటరీ సమక్షంలో ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సైనా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. సైనా భారత్ తరపున మూడుసార్లు ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి పాల్గొన్నప్పుడు కాంస్య పతకం సాధించారు. సైనా మొత్తం బ్యాడ్మింటన్ కెరీర్‌లో 24 టైటిళ్లు సాధించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments