Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లు బంద్- గుడ్ ఫ్రైతో సెలవు..

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:49 IST)
భారత మార్కెట్లు బంద్ అయ్యాయి. గుడ్ ఫ్రైడ్ కారణంగా బాంబే స్టాక్ మార్కెట్లు మూతపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) శుక్రవారం బంద్‌ పాటిస్తున్నాయి. మెటల్‌, బులియన్‌తో పాటు హోల్‌సేల్‌ కమొడిటి మార్కెట్‌ సైతం బంద్‌ అయ్యాయి. కాగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌, కమొడిటి ఫ్యూచర్స్‌ మార్కెట్లు యథాతంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 
 
ఇకపోతే భారత మార్కెట్లు ఏప్రిల్ 13 అంటే సోమవారం పూట తెరుచుకోనున్నాయి. కాగా గురువారం సెన్సెక్స్‌ 1,266 పాయింట్లు వృద్ధి సాధించి 31,160 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 363 పాయింట్లు వృద్ధితో 9,112 వద్ద ముగిసింది.
 
కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరోమారు సహాయాన్ని ప్రకటించనున్నట్లు పరిశ్రమ నిర్వహాకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గురువారం బాంబే స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments