మదుపరులకు గుడ్ న్యూస్.. 1000 పాయింట్ల వద్ద బీఎస్ఈ ర్యాలీ

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:23 IST)
బాంబే స్టాక్ మార్కెట్ ఈ వారాంతం మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. శుక్రవారం ప్రారంభంలోనే బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు వృద్ధిని గడించాయి. బీఎస్ఈ మధ్యాహ్నం సమయానికి దాదాపు 1000 పాయింట్లు ర్యాలీ చేయడంతో 58,984 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే నిఫ్టీ కూడా 180 పాయింట్లు పెరిగి 17,260 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
 
గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ దారుణంగా పతనమవుతోందని, ముఖ్యంగా అదానీ కంపెనీల షేర్లు పడిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారన్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments