Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదుపరులకు గుడ్ న్యూస్.. 1000 పాయింట్ల వద్ద బీఎస్ఈ ర్యాలీ

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:23 IST)
బాంబే స్టాక్ మార్కెట్ ఈ వారాంతం మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. శుక్రవారం ప్రారంభంలోనే బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు వృద్ధిని గడించాయి. బీఎస్ఈ మధ్యాహ్నం సమయానికి దాదాపు 1000 పాయింట్లు ర్యాలీ చేయడంతో 58,984 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే నిఫ్టీ కూడా 180 పాయింట్లు పెరిగి 17,260 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
 
గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ దారుణంగా పతనమవుతోందని, ముఖ్యంగా అదానీ కంపెనీల షేర్లు పడిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారన్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టాయి.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments