Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఆర్బీఐ - రూ.3.06 కోట్ల అపరాధం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (22:14 IST)
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తేరుకోలేని షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.3.06 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆర్బీఐ అమెజాన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిది. ఇందులో జరిమానా ఎందుకు విధించకూడదు అనే అంశంపై కారణం చూపాలని సూచించింది. 
 
ఎంటీటీ రెస్పాన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ గైడ్‌లైన్స్ పాటించలేదన్న అభియోగం రుజువైందని తెలిపింది. అదేవిధంగా కస్టమర్ల లావాదేవీలకు పెనాల్టీతో సంబంధం లేదని స్పష్టంచేసింది. అమెజాన్ పే అనేది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క డిజిటల్ చెల్లింపు విభాగం. అయితే, డిజిటల్ చెల్లింపుల విషయంలో ఫోన్‌పే, గూగుల్ పే అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. కానీ, అమెజాన్ మాత్రం కేవలం ఒక్క శాతం మేరకు మాత్రమే చెల్లింపులు జరుపుతుంది.  

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments