Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెపోరేటు పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్

Advertiesment
reserve bank of india
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:38 IST)
రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ ప్రకటన చేసారు. అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
వరసగా ఆరోసారి రెపో రేటును పెంచడంతో ఇండియా రెపోరేటును పావు శాతం పెంచింది. తద్వారా వడ్డీల భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల పెంచింది. 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేట్లు దీంతో 6.50 శాతానికి చేరింది. మూడేళ్ల నుంచి కరోనా కారణంగా రెపోరేట్లను పెంచుకుంటూ వెళ్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైకుపై లవర్స్ రొమాన్స్.. బైకుపై రెచ్చిపోయారు..