Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బైకుపై లవర్స్ రొమాన్స్.. బైకుపై రెచ్చిపోయారు..

lovers
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:28 IST)
రాజస్థాన్‌లో ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బైకుపై లవర్స్ రొమాన్స్ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతోంది. గతనెల జార్ఖండ్, లక్నోలో ఇలాంటివి జరగగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ యువ జంట బైకుపై రెచ్చిపోయింది. 
 
రాత్రి వేళలో యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి వైపు ముఖం వేసి ట్యాంక్‌పై అమ్మాయి కూర్చుంది. బైకు నడుపుతుండగానే ఇద్దరూ రొమాన్స్ చేశారు. అజ్మీర్‌లో సోమవారం ఇది జరగగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
 
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వ్యక్తులు సాహిల్ మాస్సే (24), ఒక మహిళగా గుర్తించగలిగారు. విచారణ నిమిత్తం దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ మంత్రి వర్గ సమావేశం...