Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌, రిలయన్స్ డీల్.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:39 IST)
ఫేస్‌బుక్‌, రిలయన్స్ జియో మెగాడీల్ భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. అంతేగాకుండా ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది. దీంతో రిలయన్స్ (ఆర్‌ఐఎల్) షేర్స్ 8 శాతానికి పైగా లాభపడింది. 
 
రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు ఎగిసి 31318 వద్ద, నిఫ్టీ 175పాయింట్లు లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా మెటల్ వాటాలు పెరుగుతున్నాయి. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా సూచీలు కొనుగోలు బాట పడుతున్నాయి. 
 
అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments