Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌, రిలయన్స్ డీల్.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:39 IST)
ఫేస్‌బుక్‌, రిలయన్స్ జియో మెగాడీల్ భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. అంతేగాకుండా ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది. దీంతో రిలయన్స్ (ఆర్‌ఐఎల్) షేర్స్ 8 శాతానికి పైగా లాభపడింది. 
 
రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు ఎగిసి 31318 వద్ద, నిఫ్టీ 175పాయింట్లు లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా మెటల్ వాటాలు పెరుగుతున్నాయి. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా సూచీలు కొనుగోలు బాట పడుతున్నాయి. 
 
అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments