బియ్యపు పిండితో ముగ్గు వేయాలి, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:54 IST)
హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం ఎప్పుడూ వున్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది.
 
మన భూమికి వున్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం వుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.
 
అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సత్తెనపల్లిలో నర్సు దారుణ హత్య : ఆర్ఎంపీ వైద్యుడిపై ఆరోపణలు

Kondapalli Toys: 400 ఏళ్ల నాటి కళారూపానికి జీవం.. కొండపల్లి బొమ్మల పండుగ

కూతురు కోసం వెళ్తే.. కర్నూలు ఆస్పత్రి ఆవరణలో భార్యను హతమార్చిన భర్త..

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 23మంది సజీవ దహనం

ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా.. యూఎస్ యుద్ధ నౌకలపై డ్రోన్ల దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments