Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యపు పిండితో ముగ్గు వేయాలి, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:54 IST)
హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం ఎప్పుడూ వున్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది.
 
మన భూమికి వున్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం వుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.
 
అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kedarnath Ropeways: కేదార్‌నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 36 నిమిషాల్లోనే తీర్థయాత్ర

International Women’s Day 2025- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025.. థీమ్ ఏంటి? మూలాలు ఎక్కడ..? చరిత్ర ఏంటి?

B.Ed Paper Leak: బి.ఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. గంటల్లో స్పందించి.. పరీక్షను రద్దు చేసిన నారా లోకేష్

Ram Gopal Varma- చెక్ బౌన్స్ కేసు: రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Minister Nimmala - Nara Lokesh: విశ్రాంతి తీసుకుంటారా? అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమంటారా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

06-03-2025 గురువారం దినఫలితాలు - కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

Dream: శుభశకునాలను సూచించే కలలు ఇవే.. కలలో శ్రీలక్ష్మి కనిపిస్తే..?

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలి.. ఉచితంగా భూమి ఇవ్వండి: బీఆర్ నాయుడు

తర్వాతి కథనం
Show comments