మకర సంక్రాంతి రోజున నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోవచ్చా?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (13:20 IST)
Pongal
మకర సంక్రాంతి రోజున స్నానం తర్వాత ఆహారం తీసుకోవాలి. సాయంత్రం పూట రాత్రి వేళలో ఆహారం తీసుకోకూడదు. మకర సంక్రాంతి పర్వదినాన మిగిలిపోయిన ఆహారం తీసుకోకూడదు. అలా తీసుకుంటే ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయని చెప్తుంటారు. తద్వారా కోపం కూడా అధికమవుతుంది. 
 
మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆకుకూరలు, శాకాహారం తీసుకోవాలి. 
 
సంక్రాంతి రోజున చెట్ల నీరుపోయడం చేయొచ్చు. చెట్లను నరకకూడదు. ప్రకృతికి హాని కలిగించకూడదు. పేదలకు దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.
 
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపం నుండి విముక్తి, మోక్షం లభిస్తుంది. గంగా స్నానం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున, ప్రతి ఒక్కరూ తన పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. ఈ కారణంగా ఇంట్లో పితృదోషం తొలగిపోతుంది. ఈ రోజున, మహారాజ్ భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కోసం గంగానదిలో తర్పణం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

తర్వాతి కథనం
Show comments