మకర సంక్రాంతి: నువ్వులు, ఆవు నెయ్యిని దానం చేస్తే..

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (12:33 IST)
సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడు, దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. మకరసంక్రాంతి రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుని ఆరాధించడం ద్వారా దానాలు చేయడం శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. సంక్రాంతి రోజున నల్ల శెనగపిండితో కిచిడీ దానం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
మకర సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. రాగి పాత్రలో గంధం, ఎర్రటి పువ్వు, బెల్లం, బియ్యాన్ని సమర్పించవచ్చు. రాగి చెంబులో సూర్యుడికి నీటిని అర్ఘ్యమివ్వాలి. మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడం మంచిది. బెల్లం దానం చేయడం శ్రేష్టం. నెయ్యి దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
మకర సంక్రాంతి 2023: తిథి - ముహూర్తం
మకర సంక్రాంతి తిథి: జనవరి 15, 2023, ఆదివారం.
పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
మహా పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి 09:15 వరకు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత

Jogi Ramesh: జోగి రమేష్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు

తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్

Yv Subba Reddy: అవును.. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి వుండవచ్చు.. వైవీ సుబ్బారెడ్డి

పెళ్లికి తర్వాత మహిళను వేధించాడు.. గొంతులో విషం పోసి.. ఆస్పత్రిలో వదిలేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

తర్వాతి కథనం
Show comments