Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంతోత్సవాలు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:54 IST)
శ్రీనివాసమంగాపరంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
 
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీ శ్రీనివాస సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తెనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
 
ఎప్పుడూ భక్తజనసంద్రం మధ్య గోవిందనామస్మరణల మధ్య వసంతోత్సవాలను టిటిడి నిర్వహించేది. కానీ మొట్టమొదటిసారి టిటిడి చరిత్రలో వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రేపటి వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments