Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంతోత్సవాలు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:54 IST)
శ్రీనివాసమంగాపరంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
 
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీ శ్రీనివాస సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తెనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
 
ఎప్పుడూ భక్తజనసంద్రం మధ్య గోవిందనామస్మరణల మధ్య వసంతోత్సవాలను టిటిడి నిర్వహించేది. కానీ మొట్టమొదటిసారి టిటిడి చరిత్రలో వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రేపటి వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments