Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి: తిరుమలలో గోవింద నామ స్మరణ-Video

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (13:47 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలేశుని దర్శించేందుకు వచ్చిన భక్తుల గోవింద నామాలతో తిరుమల గిరులు మారుమోగాయి. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు భారీగా తిరుమలకు భక్తులు వచ్చారు.
 
తెల్లవారుజామున ఒంటి గంట నుంచే  ప్రోటోకాల్ విఐపి దర్శనం ప్రారంభమైంది. అనంతరం 3 గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది టిటిడి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాలుగు రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
 
సామాన్య భక్తులకు ప్రధమ ప్రాధాన్యతనిస్తామని టిటిడి చైర్మన్ వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments