రేపు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (20:24 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తితిదే బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ టిక్కెట్లు మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌‍కు సిట్ నోటీసులు?

శ్రీవారి లడ్డూలులో కల్తీ నెయ్యి నిజమేనంటూ సిట్ సంచలన విషయాలు

Tirupati laddu: లడ్డూలో ఆ కొవ్వు లేదు.. చంద్రబాబు నేలపై ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి

మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు: అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్, ఫోన్ స్విచాఫ్

తిరుమలలో నవ దంపతులు-నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ఫోటోకు ఫోజులు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

తర్వాతి కథనం
Show comments