ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:52 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన ప్రత్యేక టిక్కెట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తితిదే వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదాపడటంతో ఈ మేరకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, అంగప్రదక్షిణ టిక్కెట్లను తితిదే రేపు విడుదల చేనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ వరకు వర్తించే ఈ టిక్కెట్లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాతో పడుకుంటే ఆ డబ్బు ఇస్తా, వివాహిత నిలదీసినందుకు చంపేసాడు

కాంగ్రెస్ మహిళా నేతపై ఫైర్ అయిన గాయని చిన్మయి.. మహిళల దుస్తులే కారణమా?

రుతుస్రావం అవుతోందా? రుజువు చూపించమన్న టీచర్స్: మానసిక వేదనతో విద్యార్థిని మృతి

చిన్న చిన్న విషయాలను ఆన్‌లైన్‌లో ఎలా బయటపెడతారు.. పవన్ ఫైర్

కోడి పందేలపై జూదం ఆడటం సరికాదు.. చూసి ఆనందించండి చాలు.. చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

2026 సంవత్సరం నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆ రాజయోగాలతో అంతా శుభమే

Varahi Puja: కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజిస్తే..?

07-01-2026 బుధవారం ఫలితాలు - స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు...

Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?

06-01-2026 మంగళవారం ఫలితాలు - ప్రారంభించిన పనులు మధ్యలో ఆపివేయొద్దు...

తర్వాతి కథనం
Show comments