Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:52 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన ప్రత్యేక టిక్కెట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తితిదే వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదాపడటంతో ఈ మేరకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, అంగప్రదక్షిణ టిక్కెట్లను తితిదే రేపు విడుదల చేనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ వరకు వర్తించే ఈ టిక్కెట్లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?

18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

తర్వాతి కథనం
Show comments