Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:52 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన ప్రత్యేక టిక్కెట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తితిదే వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదాపడటంతో ఈ మేరకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, అంగప్రదక్షిణ టిక్కెట్లను తితిదే రేపు విడుదల చేనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ వరకు వర్తించే ఈ టిక్కెట్లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments