Webdunia - Bharat's app for daily news and videos

Install App

57 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం విక్రయం

Webdunia
సోమవారం, 18 మే 2020 (16:20 IST)
తిరుమలలో 57 రోజుల తర్వాత శ్రీవారి ప్రసాద విక్రయాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే, శ్రీవారి ప్రసాదాలను కూడా భక్తులకు విక్రయించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 57 రోజుల సుధీర్ఘ విరామ తర్వాత శ్రీవారి ప్రసాదాలు విక్రయించారు. 
 
ఈ ప్రసాదాల విక్రయం కోసం శ్రీనివాస కళ్యాణం, తితిదే పరిపాలనా భవనంలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కాగా, 500 పెద్ద లడ్డూలు, వడ ప్రసాదం విక్రయించాలని తితిదే నిర్ణయించింది. అయితే, చిన్న లడ్డూలకు డిమాండ్ ఏర్పడితే వాటిని కూడా విక్రయించారని నిర్ణయించారు. శ్రీవారి హుండీ తర్వాత లడ్డూల విక్రయాల వల్లే ఎక్కువ ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments