Webdunia - Bharat's app for daily news and videos

Install App

57 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం విక్రయం

Webdunia
సోమవారం, 18 మే 2020 (16:20 IST)
తిరుమలలో 57 రోజుల తర్వాత శ్రీవారి ప్రసాద విక్రయాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే, శ్రీవారి ప్రసాదాలను కూడా భక్తులకు విక్రయించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 57 రోజుల సుధీర్ఘ విరామ తర్వాత శ్రీవారి ప్రసాదాలు విక్రయించారు. 
 
ఈ ప్రసాదాల విక్రయం కోసం శ్రీనివాస కళ్యాణం, తితిదే పరిపాలనా భవనంలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కాగా, 500 పెద్ద లడ్డూలు, వడ ప్రసాదం విక్రయించాలని తితిదే నిర్ణయించింది. అయితే, చిన్న లడ్డూలకు డిమాండ్ ఏర్పడితే వాటిని కూడా విక్రయించారని నిర్ణయించారు. శ్రీవారి హుండీ తర్వాత లడ్డూల విక్రయాల వల్లే ఎక్కువ ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments