Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (09:37 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తితిదే పాలక మండలి శనివారం విడుద చేసింది. డిసెంబరు కోటాకు సంబంధించి ఈ టిక్కెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచింది. 
 
అదేసమయంలో తిరుమలలో భక్తుల వసతికి సంబంధించిన టోకెన్లను మాత్రం ఆదివారం విడుద చేస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో తితిదే ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
కాగా, గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను కూడా తితిదే ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబరు కోటా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తానికి ముందు మొదటి భార్యతో పారిపోయిన వరుడు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments