Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (09:37 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తితిదే పాలక మండలి శనివారం విడుద చేసింది. డిసెంబరు కోటాకు సంబంధించి ఈ టిక్కెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచింది. 
 
అదేసమయంలో తిరుమలలో భక్తుల వసతికి సంబంధించిన టోకెన్లను మాత్రం ఆదివారం విడుద చేస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో తితిదే ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
కాగా, గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను కూడా తితిదే ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబరు కోటా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments