Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు తోసుకోకండి.. మీకు కావాల్సిన టోకెన్లు ఇవిగో రండి

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:49 IST)
వారాంతం అయితే చాలు.. గందరగోళం.. స్వామివారిని దర్సించుకోవాలన్న ఆతృత. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చేస్తున్నారు. ఆన్లైన్‌లో టోకెన్లు దొరకని భక్తులు నేరుగా ఆఫ్‌లైన్లో కౌంటర్ల ద్వారా టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
గత వారం అయితే గందరగోళం నెలకొంది. భక్తులందరూ తోసుకోవడం.. కరోనాను అస్సలు లెక్కచేయకపోవడంతో చివరకు టిటిడి టోకెన్లను 7 వేలకు పెంచింది. ప్రస్తుతం శనివారం.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టోకెన్లను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసేసుకుంది.
 
7వేల టోకెన్లను శని, ఆదివారాల దర్సనానికి సంబంధించి శుక్రవారం అందజేసింది. 3,800 టోకెన్లను భక్తులు పొందారు. ఇంకా టోకెన్లు మిగిలి ఉన్నాయి. చాలా నెమ్మదిగా భక్తులు టోకెన్లను పొందుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరుపతికి వచ్చి టోకెన్లను పొందవచ్చని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments