Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు తోసుకోకండి.. మీకు కావాల్సిన టోకెన్లు ఇవిగో రండి

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:49 IST)
వారాంతం అయితే చాలు.. గందరగోళం.. స్వామివారిని దర్సించుకోవాలన్న ఆతృత. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చేస్తున్నారు. ఆన్లైన్‌లో టోకెన్లు దొరకని భక్తులు నేరుగా ఆఫ్‌లైన్లో కౌంటర్ల ద్వారా టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
గత వారం అయితే గందరగోళం నెలకొంది. భక్తులందరూ తోసుకోవడం.. కరోనాను అస్సలు లెక్కచేయకపోవడంతో చివరకు టిటిడి టోకెన్లను 7 వేలకు పెంచింది. ప్రస్తుతం శనివారం.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టోకెన్లను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసేసుకుంది.
 
7వేల టోకెన్లను శని, ఆదివారాల దర్సనానికి సంబంధించి శుక్రవారం అందజేసింది. 3,800 టోకెన్లను భక్తులు పొందారు. ఇంకా టోకెన్లు మిగిలి ఉన్నాయి. చాలా నెమ్మదిగా భక్తులు టోకెన్లను పొందుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరుపతికి వచ్చి టోకెన్లను పొందవచ్చని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments