Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు తోసుకోకండి.. మీకు కావాల్సిన టోకెన్లు ఇవిగో రండి

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:49 IST)
వారాంతం అయితే చాలు.. గందరగోళం.. స్వామివారిని దర్సించుకోవాలన్న ఆతృత. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చేస్తున్నారు. ఆన్లైన్‌లో టోకెన్లు దొరకని భక్తులు నేరుగా ఆఫ్‌లైన్లో కౌంటర్ల ద్వారా టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
గత వారం అయితే గందరగోళం నెలకొంది. భక్తులందరూ తోసుకోవడం.. కరోనాను అస్సలు లెక్కచేయకపోవడంతో చివరకు టిటిడి టోకెన్లను 7 వేలకు పెంచింది. ప్రస్తుతం శనివారం.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టోకెన్లను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసేసుకుంది.
 
7వేల టోకెన్లను శని, ఆదివారాల దర్సనానికి సంబంధించి శుక్రవారం అందజేసింది. 3,800 టోకెన్లను భక్తులు పొందారు. ఇంకా టోకెన్లు మిగిలి ఉన్నాయి. చాలా నెమ్మదిగా భక్తులు టోకెన్లను పొందుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరుపతికి వచ్చి టోకెన్లను పొందవచ్చని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

తర్వాతి కథనం
Show comments