Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం నిల్ - పాత నోట్ల మార్పిడికి పర్మిషన్ కావాలి : నిర్మలమ్మకు వైవీ వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:43 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా శ్రీవారి ఆదాయం పడిపోయిందని అందువల్ల తితిదే వద్ద ఉన్న పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
సోమవారం ఢిల్లీకి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి... విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భందా లాక్డౌన్ కారణంగా తితిదే ఆదాయం గణనీయంగా పడిపోయిందని గుర్తుచేశారు. 
 
కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు. శ్రీవారి స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

తర్వాతి కథనం
Show comments