Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉద్యోగుల వేతనాలు పెంపు : తితిదే పాలక మండలి నిర్ణయం

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పాలకమండలి సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
* తితిదేలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. 
* చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ.2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. 
* తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ రూ.3.77 కోట్లతో గ్రిల్స్ ఏర్పాటు. 
* రూ.21.7 కోట్ల వ్యయంతో అధునాత బూందిపోటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 
* రూ.28 లక్షలతో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చిని నిర్మించనున్నారు. 
* ఆవిలాల చెరువు అభివృద్ధికి రూ.42.7 కోట్లు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
* ముఖ్యంగా రూ.4.19 కోట్ల వ్యయంతో ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments