Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉద్యోగుల వేతనాలు పెంపు : తితిదే పాలక మండలి నిర్ణయం

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పాలకమండలి సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
* తితిదేలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. 
* చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ.2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. 
* తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ రూ.3.77 కోట్లతో గ్రిల్స్ ఏర్పాటు. 
* రూ.21.7 కోట్ల వ్యయంతో అధునాత బూందిపోటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 
* రూ.28 లక్షలతో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చిని నిర్మించనున్నారు. 
* ఆవిలాల చెరువు అభివృద్ధికి రూ.42.7 కోట్లు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
* ముఖ్యంగా రూ.4.19 కోట్ల వ్యయంతో ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments