Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉద్యోగుల వేతనాలు పెంపు : తితిదే పాలక మండలి నిర్ణయం

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పాలకమండలి సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
* తితిదేలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. 
* చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ.2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. 
* తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ రూ.3.77 కోట్లతో గ్రిల్స్ ఏర్పాటు. 
* రూ.21.7 కోట్ల వ్యయంతో అధునాత బూందిపోటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 
* రూ.28 లక్షలతో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చిని నిర్మించనున్నారు. 
* ఆవిలాల చెరువు అభివృద్ధికి రూ.42.7 కోట్లు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
* ముఖ్యంగా రూ.4.19 కోట్ల వ్యయంతో ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

తర్వాతి కథనం
Show comments