Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోపే...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:05 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోనే భక్తులకు లభిస్తోంది. దీనికి కారణం కలియుగ వైకుంఠం మొత్తం భక్తులు లేక బోసిపోయి ఉండటమే. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు కూడా రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు 45 నిమిషాల్లోపే దర్శనం పూర్తవుతోంది. బుధవారం శ్రీవారిని 62,997 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు వసూలైంది. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments