Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోపే...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:05 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోనే భక్తులకు లభిస్తోంది. దీనికి కారణం కలియుగ వైకుంఠం మొత్తం భక్తులు లేక బోసిపోయి ఉండటమే. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు కూడా రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు 45 నిమిషాల్లోపే దర్శనం పూర్తవుతోంది. బుధవారం శ్రీవారిని 62,997 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments