Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోపే...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:05 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోనే భక్తులకు లభిస్తోంది. దీనికి కారణం కలియుగ వైకుంఠం మొత్తం భక్తులు లేక బోసిపోయి ఉండటమే. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు కూడా రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు 45 నిమిషాల్లోపే దర్శనం పూర్తవుతోంది. బుధవారం శ్రీవారిని 62,997 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

తర్వాతి కథనం
Show comments