45 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం.. తిరుమల గిరులు ఖాళీ...

తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (17:59 IST)
తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు లభిస్తోంది. అయితే రథసప్తమి జరుగుతున్నా భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో త్వరితగతిన శ్రీవారి దర్సనం లభించడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
సాధారణంగా రథసప్తమి నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంటుంది. కిక్కిరిసిన జనం శ్రీవారి వాహన సేవలో పాల్గొని ఆ తరువాత స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం భక్తుల రద్దీ పెద్దగా కనిపించ లేదు. స్వామివారి దర్శనం అయిన భక్తులే ఎక్కువగా వాహన సేవలో కనిపించారు. వాహన సేవలను తిలకించిన తరువాత నేరుగా గమ్యస్థానాలకు భక్తులు బయలుదేరి వెళ్ళారు. దీంతో తిరుమలలో రద్దీ కనిపించలేదు. గత మూడు నెలల తరువాత 45 నిమిషాల్లో శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

ఢిల్లీ వాయుకాలుష్యంతో చిన్నారులు చనిపోతున్నారు ... సోనియా ఆందోళన

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

అన్నీ చూడండి

లేటెస్ట్

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments