Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూలో శ్రీవారి ఆలయం.. జూన్ 8న కుంభాభిషేకం

Webdunia
గురువారం, 11 మే 2023 (13:18 IST)
తిరుపతి దేవస్థానం దేశంలోని అనేక నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, జూన్ 8న కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
జమ్మూలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ ఆలయాన్ని 62 ఎకరాల స్థలంలో నిర్మించారని, తిరుపతిలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. 
 
వైష్ణవ దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉండడం గమనార్హం. ఈ ఆలయానికి 24 గంటల భద్రత కల్పించాలని జమ్మూ ప్రభుత్వాన్ని తితిదే కోరినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments