జమ్మూలో శ్రీవారి ఆలయం.. జూన్ 8న కుంభాభిషేకం

Webdunia
గురువారం, 11 మే 2023 (13:18 IST)
తిరుపతి దేవస్థానం దేశంలోని అనేక నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, జూన్ 8న కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
జమ్మూలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ ఆలయాన్ని 62 ఎకరాల స్థలంలో నిర్మించారని, తిరుపతిలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. 
 
వైష్ణవ దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉండడం గమనార్హం. ఈ ఆలయానికి 24 గంటల భద్రత కల్పించాలని జమ్మూ ప్రభుత్వాన్ని తితిదే కోరినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments