Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 5 గంటల్లో శ్రీవారి దర్శనం

Webdunia
ఆదివారం, 8 మే 2016 (11:41 IST)
వారాంతపు సెలవు రోజైన ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగానే కనిపిస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 గంటల్లోపే లభిస్తోంది. శనివారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో లేదు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. 
 
కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల్లో దర్శన సమయం పడుతోంది. గదులు కూడా సులభంగానే భక్తులకు దొరుకుతున్నాయి. శనివారం శ్రీవారిని 81,097 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 91 లక్షలు వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

09-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

Guru Purnima 2025: గురు పౌర్ణమి- ఇంద్రయోగం.. మిథునం- కన్యాతో పాటు ఆ రాశులకు శుభం

తర్వాతి కథనం
Show comments