Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 5 గంటల్లో శ్రీవారి దర్శనం

Webdunia
ఆదివారం, 8 మే 2016 (11:41 IST)
వారాంతపు సెలవు రోజైన ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగానే కనిపిస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 గంటల్లోపే లభిస్తోంది. శనివారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో లేదు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. 
 
కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల్లో దర్శన సమయం పడుతోంది. గదులు కూడా సులభంగానే భక్తులకు దొరుకుతున్నాయి. శనివారం శ్రీవారిని 81,097 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 91 లక్షలు వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

తర్వాతి కథనం
Show comments