Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.... తిరుమలలో హంపి మఠం వద్ద చిరుతపులి... పరుగులు పెట్టిన భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు.

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (14:29 IST)
తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు. 
 
చిరుత పది నిమిషాల పాటు మఠం వెనుక ఉన్న చెట్ల కింద సేదతీరుతూ కనిపించిందని భక్తులు చెబుతున్నారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి చూడగా చిరుత కనిపించలేదు. చిరుత కనిపించకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు చిరుతలు తిరుమలలో కనిపించాయి. తిరుమలలోని అటవీప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చిరుతలు వస్తున్నట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

ఎస్ఎస్ రాజమౌళి టార్చర్ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా : క్లోజ్ ఫ్రెండ్ వీడియో

చిట్స్ పేరుతో హైదరాబాదులో నిలువు దోపిడీ చేసిన తాపీ మేస్త్రీ, రూ. 70 కోట్లతో పరార్

దేవుడు అంతా చూస్తున్నారు.. ధైర్యంగా ఉండండి... పోసాని భార్యకు జగన్ ఓదార్పు

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?

24-02-2025 సోమవారం దినఫలితాలు - ఇతరుల విషయాల్లో జోక్యం తగదు...

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments