Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ మార్గంలో రాత్రిపూట టూవీలర్లకు అనుమతి లేదు.. టీటీడీ

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (13:20 IST)
తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాత్రిపూట వెళ్లనిచ్చేది లేదని టీటీడీ తెలిపింది. ఇకపై తిరుమల కొండ మార్గం ద్వారా టూవీలర్లు వెళ్లేందుకు నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది. 
 
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టూవీలర్లను కొండమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించరు. వన్య మృగాలు ఘాట్ రోడ్డులో సంచరించడంతో టూవీలర్ వాహనదారులను ఆ మార్గంలో ప్రయాణించడం సబబు కాదని టీటీడీ తెలిపింది.

తిరుమలకు యాత్రికులు ఎలాంటి మాంసాహార పదార్థాలు, మసాలాలు తీసుకురాకూడదు
మద్య పానీయాలు తీసుకురావడం ఖచ్చితంగా అనుమతించబడదు
మద్యం సేవించిన వారిని తిరుమల, ఘాట్‌రోడ్డుకు అనుమతించరు.
తిరుమలకు అగ్నిమాపక పదార్థాలు, మండే పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments