Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ మార్గంలో రాత్రిపూట టూవీలర్లకు అనుమతి లేదు.. టీటీడీ

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (13:20 IST)
తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాత్రిపూట వెళ్లనిచ్చేది లేదని టీటీడీ తెలిపింది. ఇకపై తిరుమల కొండ మార్గం ద్వారా టూవీలర్లు వెళ్లేందుకు నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది. 
 
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టూవీలర్లను కొండమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించరు. వన్య మృగాలు ఘాట్ రోడ్డులో సంచరించడంతో టూవీలర్ వాహనదారులను ఆ మార్గంలో ప్రయాణించడం సబబు కాదని టీటీడీ తెలిపింది.

తిరుమలకు యాత్రికులు ఎలాంటి మాంసాహార పదార్థాలు, మసాలాలు తీసుకురాకూడదు
మద్య పానీయాలు తీసుకురావడం ఖచ్చితంగా అనుమతించబడదు
మద్యం సేవించిన వారిని తిరుమల, ఘాట్‌రోడ్డుకు అనుమతించరు.
తిరుమలకు అగ్నిమాపక పదార్థాలు, మండే పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్.... నివేదిక కోరిన హోం శాఖ

ఇరాన్ అణు కార్యక్రమం : ఆంక్షలు మరింత కఠినతరం...

అమెరికాలో మరోమారు పేలిన తుపాకీ... ముగ్గురి మృతి

నా గుండె పగిలిపోయింది.. వర్ణించలేని బాధతో కుమిలిపోతున్నాను : హీరో విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు ... సీఎం స్టాలిన్ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

26-08-2025: శుక్రవారం మీ రాశి ఫలితాలు.. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది?

Wedding Day: వివాహం జరుగుతుండగా.. వర్షం పడితే మంచిదేనా?

TTD: ఒంటిమిట్టలో ప్రపంచంలోనే ఎత్తైన 600 అడుగుల శ్రీరామ విగ్రహం

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments