Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం గంటలోనే.....

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:26 IST)
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. శుక్రవారం రద్దీగా తిరుమల శనివారం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనంతో పాటు కాలినడక లైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంటులోను, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు గంటలోనే దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని 68,418 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.34లక్షలుగా వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments