Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం గంటలోనే.....

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:26 IST)
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. శుక్రవారం రద్దీగా తిరుమల శనివారం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనంతో పాటు కాలినడక లైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంటులోను, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు గంటలోనే దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని 68,418 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.34లక్షలుగా వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments