Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (11:43 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులు వేచి ఉండే క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. ఒకటిన్నర కిలోమీటర్‌కుపైగా క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. తితిదే మాత్రం సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం, కాలినడక భక్తులకు 10 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తామని చెబుతున్నా అది సాధ్యం కావడం లేదు.
 
గదులు కూడా భక్తులకు దొరకడం లేదు. తితిదే ఆన్ లైన్‌ స్క్రీన్‌లపై గదులు ఖాళీ లేవంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. తలనీలాలు సమర్పించే క్యూలైన్ల వద్ద కూడా అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 33 లక్షల రూపాయలు లభించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments