లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి(ఎమ్. హేమంత్ కుమార్- మహబూబ్ నగర్)

Webdunia
గురువారం, 19 మే 2016 (19:21 IST)
ఎమ్. హేమంత్ కుమార్- మహబూబ్ నగర్: మీరు త్రయోదశి గురువారం, వృశ్చికలగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ప్రతీ రోజూ లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. మీకు తూర్పు, ఉత్తర ముఖాలు గల గృహం కలిసివస్తుంది. ఎక్కువ ముదురు రంగు దుస్తులు వాడండి. 2007 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 ఆగష్టు నుంచి 2027 వరకు ఆర్థికాభివృద్ధిని పురోభివృద్ధిని ఇస్తాడు. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు కుమారులతో పాటు ఓ తల్లి మృతి.. ఎక్కడ?

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-03-2026 నుంచి 14-03-2026 వరకు ఫలితాలు-నేటి కంటే రేపు శుభం అన్న భావంతో...

07-03-2026 శనివారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?

ఇంద్రకీలాద్రి కొండపై మహాకుంభాభిషేకం... హాజరుకానున్న చంద్రబాబు, పవన్

06-03-2026 శుక్రవారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments