Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవోపేతంగా తిరుచానూరు పద్మావతి రథోత్సవం

Webdunia
శనివారం, 21 మే 2016 (12:34 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఉదయం బంగారు రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహించింది. అమ్మవారిని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు ఆ తరువాత వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. నాలుగు మాఢావీధుల్లో అమ్మవారిని వైభవంగా వూరేగించారు. రథోత్సవం సందర్భంగా తిరుమాఢా వీధుల్లోని చలువ పందిళ్ళను తితిదే అధికారులు తొలగించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్

Monsoon: కేరళలో ఆ 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌

Rappa Rappa Party: వైకాపాను రప్పా రప్పా పార్టీగా పేరు మార్చుకోవాలి.. సోమిరెడ్డి ఎద్దేవా

భుజంపై మువ్వన్నెల పతాకం ఉంది.. ఈ ప్రయాణంలో ఒంటరిని కాదు.. శుభాంశు శుక్లా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

24-06-2025 మంగళవారం దినఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య- జూన్ 25 బుధవారం రోజున ఇలా చేస్తే.. కర్మలు మటాష్

తర్వాతి కథనం
Show comments