Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలజ్ఞానంలో శివుని కంట నీరు- సిద్ధిపేట ఎల్లమ్మ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది..?

వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో మల్లికార్జునుడు సాక్షాత్కరంగా ప్రజలతో మాట్లాడుతాడని, శివుని కంట నీరు కారుతుందని, బసవేశ్వరుడు రంకె వేసి కాలుదువ్వుతాడని పేర్కొన్నారు. వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విషయాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈశ్వరునికి కళ్లల్

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (15:58 IST)
వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో మల్లికార్జునుడు సాక్షాత్కరంగా ప్రజలతో మాట్లాడుతాడని, శివుని కంట నీరు కారుతుందని, బసవేశ్వరుడు రంకె వేసి కాలుదువ్వుతాడని పేర్కొన్నారు. వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విషయాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈశ్వరునికి కళ్లల్లో కాకుండా సిద్ధిపేట ఎల్లమ్మ కన్నీరు కారుస్తున్నదట. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
సిద్ధిపేట జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులు నుంచి కన్నీళ్లు వస్తున్నాయని ప్రచారం సాగుతోంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా, చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. 
 
దీంతో ఎల్లమ్మ తల్లికి బాధ కలిగిందని.. అందుకే ఆ తల్లి ఏడుస్తోందని ప్రచారం సాగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏవైనా అశుభాలు జరుగుతాయోనని భక్తులు జడుసుకుంటూ దీపారాధనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్.. గేమ్స్ ఆడేందుకు అప్పులు.. అంతే రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments