Webdunia - Bharat's app for daily news and videos

Install App

20, 21 తేదీలలో తరిగొండ వెంగమాంబ 286 జయంతి ఉత్సవాలు

Webdunia
శనివారం, 14 మే 2016 (11:43 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 286 జయంతి ఉత్సవాలు మే 20, 21 తేదీలలో తితిదే నిర్వహించనుంది. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ పేరుతో తిరుమలలో నిత్యాన్నదాన సముదాయాన్ని తితిదే నడుపుతోంది.
 
మే 20వ తేదీ తరిగొండ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుంచి 9.30 వరకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరుగనుంది. ఆ తర్వాత నిరంతరాయంగా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే తిరుపతి ఎంఆర్‌పల్లి సర్కిల్‌ వద్ద నున్న వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ కొద్దిసేపటికే...

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

మేనల్లుడుతో సంబంధం పెట్టుకుంది... అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది..

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తర్వాతి కథనం
Show comments