Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి బంగారు సాలిగ్రామ హారాలు.. దాత భువనేశ్వర్ వాసి...

Webdunia
బుధవారం, 4 మే 2016 (12:59 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విరాళాలకు కొదవలేదు. ప్రతి రోజు ఎవరో ఒకరు స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా భువనేశ్వర్‌కు చెందిన త్రిజల్‌ ఎంటర్‌ ప్రైజస్‌ డైరెక్టర్‌ రాజేష్‌ కుమార్‌ కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు సాలిగ్రామ హారాలను తయారు చేయించి విరాళంగా అందజేశారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకమండపంలో తితిదే ఈఓ సాంబశివరావుకు ఈ సాలిగ్రామాలను అందజేశారు దాత. ఈ సాలిగ్రామ హారాలను స్వామివారికి త్వరలో అలంకరించనున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments