Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర విళక్కు కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (07:56 IST)
మండల మకర విళక్కు పూజల కోసం పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తెలుపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలపులను పూజారులు తెరవనున్నారు. 
 
కానీ, భక్తులను మాత్రం అయ్యప్పస్వామి దర్శననాకి మంగళవారం నుంచి అనుమతించనున్నారు. రెండు నెలలపాటు రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
డిసెంబర్‌ 26న మండలపూజ ముగుస్తుంది. దీంతో డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు ఆలయాన్ని మూసివేస్తారు. 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చేఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 
 
జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments