Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర విళక్కు కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (07:56 IST)
మండల మకర విళక్కు పూజల కోసం పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తెలుపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలపులను పూజారులు తెరవనున్నారు. 
 
కానీ, భక్తులను మాత్రం అయ్యప్పస్వామి దర్శననాకి మంగళవారం నుంచి అనుమతించనున్నారు. రెండు నెలలపాటు రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
డిసెంబర్‌ 26న మండలపూజ ముగుస్తుంది. దీంతో డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు ఆలయాన్ని మూసివేస్తారు. 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చేఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 
 
జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments