పురుషుల వేషంలో మహిళలు.. చివరి రోజున పోలీసుల ప్లాన్‌?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (09:08 IST)
శబరిమల ఆలయంలోని మహిళలకు ప్రవేశం కల్పించే విషయంపై సుప్రీంకోర్టు తీర్పును తు.చ తప్పకుండా అమలు చేసేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం చేయని ప్రయత్నాలంటూ లేవు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాలను విస్మరించి తొక్కి తన పంతం నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, పురుషుల వేషంలో మహిళలను శబరిమల ఆలయానికి తీసుకువెళ్లడానికి పథకం వేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, ఆలయ సన్నిధానం, పంబ వద్ద వందల సంఖ్యలో ఉన్న భక్తులు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో శబరిమల చుట్టూ, పంబా వద్ద ఉన్న మీడియా ప్రతినిధులను సోమవారం వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల చేపట్టే దౌర్జన్యకాండ బయటకు తెలియకుండా జామర్లు అమరుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, నెలవారీ పూజల కోసం ఈ నెల 18వ తేదీన అయ్యప్ప ఆలయాన్ని తెరవగా.. చివరి రోజైన సోమవారం ఆలయానికి బయలుదేరిన దళిత కార్యకర్త బిందును పంబ చేరుకోకుండానే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించేదీ మంగళవారం నిర్ణయించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో ఆలయంతో పాటు.. పంబా నదివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

తర్వాతి కథనం
Show comments