Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమనీయం రమణీయం.. శ్రీవారి ముఖారవిందం

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:08 IST)
రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వాహన సేవలు ఎంతో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు రాత్రి వరకు జరగనున్నాయి.
 
మరోవైపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారు రథసప్తమిని పురస్కరించుకుని సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తున్నారు. తెల్లవారుజామున సూర్యప్రభవాహనంపై వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్సించుకున్నారు. గోవిందనామస్మరణల మధ్య వాహనసేవ వైభవోపేతంగా జరిగింది. 
 
రాత్రి వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. ప్రతియేటా రథసప్తమి నాడు టిటిడి అనుబంధ ఆలయాల్లో సప్తవాహన సేవలను నిర్వహిస్తూ వస్తోంది. తిరుచానూరుతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కళ్యాణవేంకటేశ్వరస్వామిలలో కూడా రథసప్తమిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు రథసప్తమి సందర్భంగా పలు సేవలను ఆలయాల్లో టిటిడి రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments