Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివపూజ చేస్తూ.. కుప్పకూలిపోయిన అర్చకుడు.. ఎక్కడ?

శివపూజ చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వె

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (15:37 IST)
శివపూజ చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వెంకటరామారావు స్వామివారికి పూజలు నిర్వహిస్తుండగా.. గుండెపోటుకు గురయ్యాడు. 
 
ఆలయంలోనే కుప్పకూలిన అర్చకుడిని తోటివారు పైకి లేపినా ఫలితం లేకపోయింది. దీంతో శివలింగంపైనే పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుడిలో ఉన్న ఇతర అర్చకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తలించారు. 
 
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ నెల 11న ఈ ఘటన జరగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

తర్వాతి కథనం
Show comments