Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద శనీశ్వర- కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన ప్రసాద్ చలవాడి

ఐవీఆర్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (20:38 IST)
విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద పునర్నిర్మించిన శనీశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా 'విగ్రహ ప్రతిష్ట' కార్యక్రమాన్ని సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌కెఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి, ఆయన సతీమణి చలవాడి వెంకట ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.  విగ్రహ ప్రతిష్ట- ఇతర పూజా కార్యక్రమాలను శ్రీ సచ్చిదానంద సరస్వతి మార్గనిర్దేశనంలో చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం కోసం  భక్తులను అనుమతించారు. 
 
ఈ సందర్భంగా SSKL డైరెక్టర్లతో పాటు ప్రమోటర్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ... విజయవాడ ప్రజలకు ఈ దేవాలయం తప్పకుండా శాంతి, సంపద, ఆరోగ్యం, అదృష్టాన్ని ప్రసాదిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృత శ్రేణిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న SSKL అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలు మరియు పురుషులు మరియు పిల్లల ఎత్నిక్ వస్త్రాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

తర్వాతి కథనం
Show comments