Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది.. జూలై 7వరకు మండపాల డిమాండ్

మూఢాలు తొలగిపోయాయి. పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలల తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలుండటంతో.. కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:41 IST)
మూఢాలు తొలగిపోయాయి. పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలల తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలుండటంతో.. కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకుముందు దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన మూఢాలు ముగియడంతో.. పెళ్లిళ్లు వేగంగా ఫిక్సైపోతున్నాయి. 
 
నవంబర్ నుంచి మూఢమి కావడంతో, కల్యాణ మండపాలు బోసిపోయారు. అయితే ప్రస్తుతం పెళ్లికల రావడంతో తొలి ముహూర్తం 19వ తేదీన వుండగా మార్చి 3,4 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వివాహాలు జరుగనున్నాయి. ఈ శుభకార్యాల సీజన్ జూలై 7 వరకు వుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments