Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (18:52 IST)
Makara Jyothi
శబరిమల వద్ద తమ జీవితకాలంలో ఒక్కసారైనా "మకర జ్యోతి"ని వీక్షించాలనే కోరిక అయ్యప్ప భక్తులకు వుంటుంది. ప్రతి సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా, శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబలమేడు కొండలలోని కాంతమల శిఖరంపై ఈ దివ్య కాంతి కనిపిస్తుంది.
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా, మకర సంక్రాంతికి పొన్నంబలమేడు కొండలపై మకర జ్యోతి కనిపించింది. మకర జ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక అభివ్యక్తిగా భావించే వేలాది మంది భక్తులు పవిత్ర కాంతిని వీక్షించడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. జ్యోతి కనిపించగానే "స్వామియే శరణం అయ్యప్ప" అనే మంత్రాలు శబరిమల కొండల గుండా ప్రతిధ్వనించాయి.
 
దాదాపు 1.5 లక్షల మంది భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. దీంతో శబరిమల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments