శ్రీ సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

సెల్వి
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (10:09 IST)
నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు. ఇంకా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మూల నక్షత్రం రోజు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సందర్శన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి. ఆలయం తెల్లవారుజామున 3 గంటలకు తెరవబడుతుంది. 
 
యాత్రికులందరికీ సజావుగా దర్శనం కల్పించడానికి ఉచిత క్యూ లైన్లు పనిచేస్తాయి. భక్తులు అసౌకర్యానికి గురికావద్దని, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
 
ఇంకా ఈ రోజున సరస్వతీ దేవిని పూజించాలి. అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి. నైవేద్యంగా దధ్యోదనం ఇవ్వాలి. బ్రహ్మ సరస్వతిని సృష్టించాడు. సృష్టి కార్యంలో బ్రహ్మకు తోడుగా ఉండేందుకే సరస్వతీ దేవి సృష్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

తర్వాతి కథనం
Show comments