Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త - 12 నుంచి జ్యేష్టాభిషేకం టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (17:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవలో పాలుపంచుకునేందుకు రోజుకు 600 మంది చొప్పున అనుమతించనున్నారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు రూ.400 ధరతో ఉన్న టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సివుంది. 
 
ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఒక రోజు ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. రోజుకు 600 టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ టిక్కెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లలోనే విక్రయిస్తారు. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనేవారు 11వ తేదీన ఈ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments