Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కనిపించింది పాక్ జెండా కాదు - హథీరాంజీ పీఠాధిపతి అర్జున్‌ దాస్‌

Webdunia
సోమవారం, 16 మే 2016 (22:24 IST)
తిరుమలలోని జపాలీ తీర్థం సమీపంలో కనిపించిన జెండా పాక్ మతానికి చెందింది కాదన్నారు తిరుపతికి చెంది హథీరాంజీమఠం పీఠాధిపతి అర్జున్‌ దాస్‌. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఒక ఆంజనేయ భక్తుడు ఈ జెండాను తీసుకువచ్చారని చెప్పారు అర్జున్‌ దాస్‌. ఆ వ్యక్తి తమ మఠానికి కూడా వచ్చారని, ఆంజనేయస్వామి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని మీడియాకు చెప్పారు. 
 
అందుకే తిరుమలలోని జపాలీ తీర్థానికి కారులో వెళ్ళారని తెలిపారు. అందరు అనుకున్నట్లుగా ఆ జెండా పాక్ దేశానిది కాదన్నారు.  ఈ విషయంపై తితిదేకు కూడా ఆయన ఒక లేఖ రాశారు. అయితే తితిదే ఉన్నతాధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

గుంటూరు మిర్చి యార్డ్ విజిట్: ఏపీ సర్కారు రైతులకు "శాపం"గా మారింది.. జగన్ (video)

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

హిమాన్షు కోసం అమెరికాకు కేసీఆర్.. ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

18-02-2025 మంగళవారం రాశిఫలాలు - సంకల్పం సిద్ధి.. ధనలాభం...

అప్పుల్లో కూరుకుపోయారా? ఈ పరిహారాలు చేస్తే రుణ విముక్తి ఖాయమట!

మహాశివరాత్రి: టీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు-అరుణాచలేశ్వరంకు ప్యాకేజీ.. ఎంత?

తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

తర్వాతి కథనం
Show comments