శ్రీవారి భక్తులకు శుభవార్త - ఉచిత దర్శన టిక్కెట్లు జారీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:45 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను జారీచేసింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి జారీ చేసే ఈ టోకన్లను తీసుకున్నవారికి బుధవారం నుంచి దర్శనం కల్పిస్తారు. 
 
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి, సత్రాల వద్ద టోకెన్లను జారీచేస్తారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పడుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని నెలలుగా ఉచిత దర్శనం నిలపివేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని తీసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తూ వచ్చారు. ఇకపై, సాధారణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పదస్థితిలో మృతి

Delhi: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలుడు- 8మంది మృతి (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌తో మహిళ కాలికి గాయమైందా? కలెక్టర్ ఏం చెప్పారు?

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా అజారుద్దీన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

06-11-2025 బుధవారం ఫలితాలు - ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి

కార్తీక పౌర్ణమి నాడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో గంగా నదిలో వెలుగుల దీపాలు

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

తర్వాతి కథనం
Show comments