Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలు

సెల్వి
సోమవారం, 20 మే 2024 (15:22 IST)
హైదరాబాదులోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో మే 21, 22 తేదీల్లో నరసింహ జయంతి నిర్వహించనున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస మాట్లాడుతూ, "తెలంగాణలోని ఈ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ విశేషాలలో మే 21న నరసింహ హోమం, ఆ తర్వాత రోజంతా లక్ష్మీ నరసింహ స్వామి ఊంజల్ సేవ ఉన్నాయి. 
 
మే 22న, స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి మూలవర్లకు తెల్లవారుజామున మహా అభిషేకం, మధ్యాహ్నం నరసింహ హోమం, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అదనంగా, సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తికి 108 కలశ మహా అభిషేకం ఉంటుంది." అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

తర్వాతి కథనం
Show comments